అమరావతి: ముంబైలోని భరత్ జైన్ అనే వ్యక్తి అక్కడి రోడ్లపైన అడుక్యుంటూ ప్రతిరోజూ రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు సంపాదిస్తున్నాడు..ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు అని ఒక టీవీ ఛానల్ చేసిన పరిశోధనలో తెలిసింది..అతడి ఆస్తులు అక్షరాలా రూ.7.5 కోట్లు అని వెల్లడైంది..భరత్ జైన్ కు ముంబైలో రూ.1.2 కోట్ల విలువైన డబుల్ బెడ్ రూం ఇంటితో పాటు థానేలో నెలకు రూ.30 వేలు అద్దె వచ్చే రెండు సొంత షాపులు ఉన్నాయి..అడుక్కొవడం ద్వారా నెలకు రూ.60 వేల నుంచి రూ.75వేలు సంపాదించడంతో పాటు షాపుల ద్వారా రూ.30 వేలు ఆదాయం వస్తుంది..నెలకు అతడి సంపాదన సుమారు రూ.1.2 లక్షలకు పైగానే ఉంటుంది..జైన్ ప్రతి రోజూ ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ లేదా ఆజాద్ మైదాన్ వద్ద అడుక్కుంటూ కనిపిస్తాడని స్థానికులు పేర్కొన్నారు..భరత్ జైన్ కు భార్య,ఇద్దరు పిల్లలు..అలాగే అతని తండ్రి కూడా అతనితోనే వుంటున్నారు..పిల్లలు కార్పొరేట్ స్కూల్ చదువుకుంటున్నారు..పరేల్ లో 1BHK డ్యూప్లెక్స్ ఇంటిలో నివాసం వుంటున్నారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.