అమరావతి: రాజ్యంగంలో వున్నది వున్నట్లు ఆమలు చేస్తే చాలని,,కొత్తగా వైసీపీ నాయకులు ఇరగతీసే అవసరం ఏం లేదంటూ,,మూడు సంవత్సరాల్లో వైసీపీ పాలన పట్ల, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యంగ్యంగ వ్యాఖ్యనించారు.. సోమవారంభీమ్లా నాయక్ అనే సినిమా ఆపడానికి ఎమ్మార్వో నుండి చీఫ్ సెక్రెటరీ దాకా అందరూ పనిచేశారని మండిపడ్డారు..వ్యవస్థలను వాడాలి అంటే వాడొచ్చు వాడకూడదు అంటే వాడరు అయితే ప్రస్తుతం ఏ.పి జరుగుతున్న వ్యవహారాలను చూస్తే ఆర్దంమౌవుతుందన్నారు..తన సినిమా విడుదలపై కాకూండా,,విద్యార్దులకు నెలవారీ అందాల్సిన ఫండ్ అందిస్తే చాలన్నారు..వ్యవస్థలను బలోపేతం చేస్తే చాలు అని,,ఒక్క సారి జనసేనకు అవకాశం ఇస్తే,,తాము ఏంటో నిరూపిస్తామన్నారు..
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.