శ్రీకళాహస్తీ: గోదావరి నీళ్ళు రాయల సీమకు తీసుకు వెళ్ళడమే నా లక్ష్యం,,పెద్దిరెడ్డి దోపిడీ కోసమే కొత్త ప్రాజెక్ట్ ల రూపకల్పన,,ప్రస్తుతం జరగబొతున్నకురుక్షేత్ర యుద్దంలో వైసీపీ కౌరవులను ఓడించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీకళాహస్తీ ప్రజలను కోరారు..శనివారం సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలో చంద్రబాబునాయుడు రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు.సైకో అని పోస్టర్ పెడితే ఎమ్మెల్యే బియ్యపురెడ్డి ఎందుకు భుజాలు తడుముకుంటున్నాడు అంటూ ప్రశ్నించాడు..సైకో పాలన చేస్తున్న వాళ్లని ప్రజలు సైకోలని పిలుస్తుంటే, అధికారులకు వచ్చిన నష్టం ఏంటి? కమీషన్ల కోసం ఎమ్మెల్యే బియ్యపు రెడ్డి చేస్తున్న కక్కుర్తి పనులకు ఉన్న పరిశ్రమలు పోయే పరిస్థితి వచ్చిందంటూ మండిపడ్డారు.
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.