అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు..ఈ మేరకుఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం..2006-2008 మధ్య టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు..ఈనెల 8వ తేదితో ప్రస్తుత పాలకమండలి పదవి కాలం ముగియనుంది..ఈ క్రమంలో ప్రస్తుతం టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి తరువాత నూతన టీటీడీ చైర్మన్ గా భూమనకరుణాకర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది..రెండెళ్ల పాటు అయన ఈ పదవీలో కొనసాగనున్నారు.
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.