అమరావతి: ఉత్తర ప్రదేశ్లో బ్యాంకులోకి సొరంగం ద్వారా ప్రవేశించి రూ.కోటి విలువైన బంగారం ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్, కాన్పూర్లోని SBI Bank భానూతి బ్రాంచ్ చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి… భానూతి బ్రాంచ్ ప్రక్కనే వున్న ఖాళీ స్థలం నుంచి దొంగలు బ్యాంకులోకి దాదాపు 10 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో సొరంగం తవ్వి,,ఈ సొరంగం నుంచి బ్యాంక్ ఫ్లోర్ పగులగొట్టి,, బ్యాంకులోకి ప్రవేశించారు..స్ట్రాంగ్ రూమ్ లోని బీరువాల్లో వున్న రూ.1 కోటి విలువైన 1.8 కేజీల బంగారం ఎత్తుకెళ్లారు..క్యాష్ ఉన్న లాకర్స్ ను పగలగొట్టేందుకు కూడా ప్రయత్నించినట్లు ఆధారలు దొరికాయి..అయితే ఇది సాధ్యం కాలేదు..ఈ దొంగతనం గురువారం అర్ధరాత్రి తర్వాత జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు..శుక్రవారం ఉదయం బ్యాంకుకు వచ్చి సిబ్బంది,,రూమ్ లోకి వెళ్లే సరికి దొంగతనం జరిగినట్లు గుర్తించారు..వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.,బ్యాంకులో ఎంత బంగారం చోరీకి గురైంది,, దాని విలువెంత అని తెలుసుకోవడానికి సిబ్బందికి ఒక రోజు సమయం పట్టింది..దొంగలు పట్టుకెళ్లిన బంగారం 29 మంది కస్టమర్లకు సంబంధించిందని,, బంగారం తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్నారని బ్యాంక్ మేనేజర్ తెలిపారు..కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు..దొంగతనం జరిగిన తీరు గమిస్తే,, బ్యాంకు గురించి పూర్తిగా తెలిసినటువంటి వాళ్లే ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు..ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు,, స్ట్రాంగ్ రూమ్ నుంచి సేకరించిన వేలి ముద్రల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు..
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.