అమరావతి: జమ్మూకశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారని జమ్ముకాశ్మీర్ పోలీసులు వెల్లడించారు.. హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు,స్థానిక పోలీసులతో కలసి కార్డన్ సెర్చ్ నిర్వహించాయి.. భద్రతా దళాలు గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరపగా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు..ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు..చికిత్స పొందుతూ, వారు మరణించినట్టు ఆర్మీ తెలిపింది.. మరణించించిన సిబ్బంది చేతిలో ఉన్న నాలుగు ఏకే-47 రైఫిల్ ను ఉగ్రవాదులు తీసుకుని వెళ్లారని,,వీరి కోసం సెర్చి కొనసాగుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు..ఆర్మీ అధికారులపై ఉగ్రవాదులు శుక్రవారం కాల్పులు జరపడంతో ఎన్ కౌంటర్ ప్రారంభమైనట్టు వెల్లడించారు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
This website uses cookies.