నెల్లూరు: జిల్లాలో ఓటర్లు జాబితాకు సంబంధించిన క్లెయిమ్ లను త్వరితగతిన పరిష్కరించడంతో పెడింగ్ దరఖాస్తులు గణనీయంగా తగ్గాయని జిల్లా కలెక్టర్ హరినారాయణ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని శంకరన్ హాల్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించిన సందర్భంగా అయన మాట్లాడుతూ జిల్లాలో ఓటర్లు నమోదు కొసం నామినేషన్లు వరకు నమోదు చేసుకోవచ్చున్నారు. జిల్లాలో మార్చి 13వ తేదీ నాటికి పురుషులు 9 లక్షల 41వేల మంది,, మహిళలు 9 లక్షల 81 వేల 459 మంది థర్డ్ జెండర్ 210 మంది మొత్తం కలిపి 19 లక్షల 22 వేల 669 మంది ఓటర్లు ఉన్నారన్నారు. జిల్లాలో ఓటర్ల జాబితా ప్రచురణ పై వచ్చిన ప్రతికూల వార్తలపై స్పందించి చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ తెలియజేశారు. జిల్లాలో ఓటర్ల జాబితా ప్రచురణ తరువాత వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి చర్యలు తీసుకున్నామన్నారు.
నెల్లూరు: మూడు నెలల్లో...7 వేలను ఇళ్లను తిరిగి...ప్రజల కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నానని...వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని...మాజీ…
అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…
అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత…
నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
This website uses cookies.