అమరావతి: బెంగళూరు రామేశ్వరం కేఫ్లో ఈ నెల 1వ తేదిప బాంబు పేలుడు కేసుకు సంబంధించి NIA అధికారులు బళ్లారికి చెందిన సయ్యద్.షబ్బీర్ ను బుధవారం వేకవజామున 4 గంటలకు అదుపులోకి తీసుకున్నారని సమాచారం..రామేశ్వరం బాంబు కేసుతో ఇతనికి సంబంధం ఉందనే అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తొంది..
NIA అదుపులోకి తీసుకున్న సయ్యద్.షబ్బీర్ తొరంగల్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.. మార్చి 1వ తేదీ ఉదయం 9:10 గంటలకు బుడా కాంప్లెక్స్ సమీపంలో అనుమానిత ఉగ్రవాదిని షబ్బీర్ కలవడంతో పాటు అనుమానితుడితో ఫోన్ కాల్స్ కూడా మాట్లాడినట్లు NIA అధికారులు కనుగొన్నట్లు తెలియ వచ్చింది..
బాంబు పేలుడు అనుమానితుడు,, తన అన్నయ్య పిల్లల ద్వారా పరిచయమయినట్లు సయ్యద్.షబ్బీర్ తెలిపినట్లు సమాచారం.. షబ్బీర్ అతని వివరాలను NIA అధికారులకు ఇచ్చినట్లు తెలుస్తోంది.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తన్న పోలీసులకు,, బళ్లారి కొత్త బస్ స్టేషన్ నుంచి అగంతకుడు బుడా కాంప్లెక్స్కు ఆటోలో వచ్చి షబ్బీర్ కలిసినట్లు కనుగొనడంతో షబ్బీర్ను అరెస్ట్ చేశారు.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో పేలుడు ఘటనకు సంబంధించి NIA అధికారులు ఇటీవల కీలక ప్రకటన చేశారు.. బాంబు పెట్టాడని భావిస్తున్న అనుమానిత వ్యక్తి సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది.
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
This website uses cookies.