మంగళవారం కూడా పాఠశాలలకు శెలవు-కలెక్టర్
స్థిరంగా కదులుతున్న వ్యాయుగుండం..
అమరావతి: తుఫాను, భారీవర్షాల కారణంగా జిల్లాలో 5.12.23( మంగళ వారం) కూడా విద్యా సంస్థలకు సెలవును ప్రకటిస్తూన్నట్లు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ఒక ప్రకటనలో తెలిపారు..మిచింగ్ వ్యాయుగుండం నెల్లూరు తీరప్రాంతంకు దగ్గరగా వుండడంతో దిని ప్రభావం జిల్లాపై తీవ్రంగా వుంటుందని వాతావరణశాఖాధికారులు అంచనా వేస్తున్నారు..మిచింగ్ భారతదేశంలోని చెన్నైకి తూర్పు-ఈశాన్యంగా 111 కి.మీ దూరంలో ఉంది మరియు గత 6 గంటలలో వాయువ్యంగా 15 కి.మీ/గం (8 నాట్లు) వేగంతో కదులుతొంది..గాలుల వేగం గంటలకు 80-నుంచి 100 కిమీ లు వుంటాయని పేర్కొన్నారు..మిచువాంగ్ ఒంగోలు చీరాల ప్రాంతం వైపు కదిలే అవకాశం వున్నట్లు అధికారులు బావిస్తున్నారు.. వ్యాయుగుండం స్థిరంగా కదులుతూ రాబోయే 6 నుంచి 18 గంటల వ్యవధిలో తీవ్రతను పెంచుతుంది..సుడిగుండం తాలుకు ల్యాండ్ఫాల్ కోసం సమయ విండో (o5dec0600z) చుట్టూ కేంద్రీకృతమై ఉందని అధికారులు పేర్కొన్నారు..