అమరావతి: చైనా దేశంలోని అగ్రశ్రేణి బీరు తయారీ పరిశ్రమ సింగ్ టావో “ రా మెటిరియల్ ” స్టాక్ చేసే ట్యాంకులో సదరు కంపెనీ ఉద్యోగి మూత్ర విసర్జన చేసిన వీడియో వెలుగుచూసింది..దింతో సింగ్టావో కంపెనీ దర్యాప్తు ప్రారంభించింది..వీడియో తీసిన వ్యక్తి, అందులో కనిపిస్తున్న వ్యక్తి ఇద్దరూ కంపెనీ ఉద్యోగులేనని వెల్లడైంది.. క్లిప్, హెల్మెట్, యూనిఫాం ధరించిన ఒక వ్యక్తి ఎత్తైన గోడపైకి ఎక్కి కంటైనర్ లోకి మూత్ర విసర్జన చేసినట్లు చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ వీబోలో బయటపడింది.. సింగ్ టావో బ్రూవరీ గోదాములో ఈ సంఘటన చోటు చేసుకుంది.. ఈ వీడియో ఫుటేజ్ ఆన్ లైన్ లో మిలియన్ల మంది వీక్షించారు..దీంతో కంపెనీ వెంటనే పోలీసులను అప్రమత్తం చేసి,, మూత్రం పోసిన బీరు బ్యాచ్ పదార్థాలను సీజ్ చేసింది..ఈ సంఘటనపై పోలీసులను సంప్రదించామని, దర్యాప్తు కొనసాగుతోందని కంపెనీ తెలిపింది..ఈ సంఘటనతో సింగ్ టావో స్టాక్ మార్కెట్ లో షేరు ధర పతనమైంది.. సోమవారం ఉదయం షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రారంభమైనప్పుడు కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి..
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.