అమరావతి: ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరుపొందిన G-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టింది.ఇటీవల ఇండోనేషియాలో జరిగిన G-20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్ కు బదిలీ చేశారు. డిసెంబరు 1వ తేది నుంచి G-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వర్తిస్తుందని ప్రకటించారు. ప్రపంచ దేశాల్లో అనేక రాజకీయ సవాళ్లు ఉన్న సమయలో భారత్ G-20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం బాధ్యతగా భావిస్తున్నామని భారత విదేశాంగ శాఖమంత్రి జైశంకర్ అన్నారు.గురువారం ఢిల్లీలో జరిగిన G-20 యూనివర్సిటీ కనెక్ట్..ఎంగేజింగ్ యంగ్ మైండ్స్ ఈవెంట్ లో కన్పరేన్స్ లో అయన మాట్లాడారు. తీవ్రవాదం, నల్లధనం కట్టడిపై భారత్ ప్రణాళిక బద్దంగా వ్యవహరిస్తొందని, ప్రపంచ ఆర్థిక, అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి G-20 ఉపయోగపడుతుందన్నారు.సంవత్సరం పాటు భారత్ G-20 అధ్యక్ష పదవిలో కొనసాగుతుంది. సంవత్సరం వ్యవధిలో దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో పలు అంశాలపై 200 సమావేశాలను నిర్వహించనున్నారు.అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో G-20 లోగోను త్రివర్ణ పతాకం స్ఫూర్తిగా రూపొందించారు. దేశంలోని 100 స్మారక చిహ్నాలపై ఈ లోగోను ప్రదర్శించనున్నారు.
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.