అమరావతి: ప్రజల భాగస్వామ్య వ్యక్తీకరణకు మీరందరూ ‘మన్ కీ బాత్’ను అద్భుతమైన వేదికగా మార్చుకున్నారని,, సమాజ బలంతో దేశ బలం పెరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..అదివారం 98వ ఎపిసోడ్ మన్కీ బాత్ కార్యక్రమంలో తెలుగులో పాటను రాసి పంపించిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన స్వాతంత్ర సమరయోధుడు నరసింహారెడ్డిపై టి.విజయ దుర్గ అనే మహిళ పాడిన 27 సెకన్ల ఆడియో క్లిప్ని ప్రధాని మోదీ మన్కీబాత్లో ప్లే చేశారు..ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ‘మన్ కీ బాత్’లో భారతదేశ సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించడం గురించి మాట్లాడిన రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది…దీనితో పాటు, దేశంలో భారతీయ క్రీడలను చేరడం, ఆస్వాదించడం, నేర్చుకునే వారి కలలు ఉన్నాయి… మన్ కీ బాత్లో భారతీయ బొమ్మల గురించి చర్చించినప్పుడు,, దేశ ప్రజలు దానిని హృదయపూర్వకంగా ప్రోత్సహించారు…ఇప్పుడు భారతీయ బొమ్మల క్రేజ్ ఎంతగా పెరిగింది అంటే విదేశాల్లో కూడా వీటికి డిమాండ్ పెరుగుతోందని వెల్లడించారు…
హోలీ సంబరాలు:- దేశం కోసం చేస్తున్న కృషి గురించి మనం ఎంత ఎక్కువగా మాట్లాడుకుంటే అంత శక్తి మనకు లభిస్తుందన్నారు…ఈ శక్తి ప్రవాహంతో ముందుకు సాగుతూ,, ఈ రోజు మనం ‘మన్ కీ బాత్’ 98వ ఎపిసోడ్కి చేరుకున్నాం…హోలీ పండుగ నేటికి కొన్ని రోజులే ఉంది…వోకల్ ఫర్ లోకల్ అనే సంకల్పంతో మన పండుగలను జరుపుకోవాలని అకాంక్షను వ్యక్తం చేశారు.
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.