జనవాణి-జనసేన భరోసా..
అమరావతి: రాష్ట్రంలో ప్రజలు సమస్యలతో అల్లాడిపోతున్నరని,,ముద్దుల మామయ్య జగన్కి నోటి నుంచి మాటలు వస్తాయి తప్ప జేబులో నుండి డబ్బులు రావని,,5 సంవత్సరాల కాలంలో అద్భుతాలు కాకపోయినా కనీసం పనిచేయాలి కదా,,ఇదేమిటని అడిగితే నాయకులు బూతులు తిడుతూ కూర్చుంటారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.. అదివారం 3వ విడత “జనవాణి-జనసేన భరోసా” కార్యక్రమం, భీమవరంలో నిర్వహించారు..బాధితుల నుంచి వినతులు తీసుకున్న అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… మద్యపాన నిషేధం విధిస్తామని జగన్ చెప్పారని, ఇప్పుడు ప్రభుత్వమే నేరుగా మద్యం అమ్ముతోందని మండిపడ్డారు..మద్యం ద్వారానే ప్రభుత్వానికి రూ.30 వేల కోట్ల ఆదాయం వస్తుందని,, ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని చూపుతూ రుణాలు తీసుకుంటోందని తీవ్రంగా విమర్శించారు..ప్రజల సమస్యలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని,,అన్నొస్తున్నాడు గంజాయి సాగు చేసి అందరికి గంజాయి ఇస్తామని చెప్పండి అన్నట్లుగా పాలను ఉందంటూ ఎద్దేవా చేశారు..ఏపీలో ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జిలు ఉన్నాయని, కనీస మరమ్మతులు కూడా జిల్లాలో జరగలేదన్నారు..గతంలో ఇసుకపై ప్రభుత్వంకు 4 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని,,ప్రస్తుతం ఇసుకపై దాదాపు 36 వేల కోట్ల రూపాయలు వస్తుందని,,మరి అలాంటప్పుడు రోడ్లకు మరమ్మత్తులు చేసే దిక్కులేకుండా పోయిందని విమర్శించారు..
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.