యోగా మనందరిని దగ్గర చేసింది..
అమరావతి: యోగా అంటేనే విశ్వజనీతమైన ఒక ప్రక్రియ,,యోగా ప్రకృతిని మానవుని మానసికంగా,,శరీరకంగా అనుసంధానం చేసే వేదిక అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యనించారు..బుధవారం అమెరికాలోని న్యూయార్క్ సీటి ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ, యోగా దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ నూయార్క్ సీటిలో యోగా డే జరపాలనే ప్రతిపాదకు అన్ని దేశాలు మద్దతునిచ్చాయన్నారు.. అలాగే 2023ని చిరుధాన్యాల ఏడాదిగా ప్రకటించాలని భారత్ ప్రతిపాదన, భారత ప్రతిపాదనను ప్రపంచమంతా ఆమోదించడం సంతోషకరమన్నారు..యోగా దినోత్సవం మనందరినీ మరింత దగ్గర చేసి మన ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు,,యోగా దినోత్సవంలో పాల్గొన్న అందరికి ధన్యవాదాలు తెలిపారు..
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.