అమరావతి: 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో యోగా చేశారు..ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధంఖర్ మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో,,ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తోో కలిసి యోగా చేశారు..స్పీకర్ ఓం బిర్లా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని,,యోగా చేశారు. కేంద్రమంత్రి నితిన్ గఢ్కరి నాగ్ పూర్ లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని యోగా చేశారు.
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.