ఖైబర్ పఖ్తుంఖ్వాలోని భారీ పేలుడు 20 మంది మృతి
అమరావతి: పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బజౌర్ ప్రాంతంలో జమియత్-ఉలేమా-ఎ-ఇస్లాం-ఫజల్ (JUA-F) సమావేశంలో భారీ పేలుడు సంభవించింది..ఈ పేలుడు ప్రమాదంలో 30 మంది అక్కడిక్కడే మృతి చెందగా,,80 మందికిపైగా గాయపడ్డారు.. జెయూఏ-ఎఫ్ కార్యకర్తల సదస్సు లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు జరిగినట్లు సమాచారం..పోలీసులు,, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు..పేలుడు చాలా తీవ్రస్థాయలో ఉందని,, దాని శబ్దం రెండు కిలోమీటర్ల వరకు వినిపించిందని చెబుతున్నారు..పేలుడు ఎలా జరిగిందన్న విషయంపై ఇప్పుడే స్పష్టత లేదని డీఐజీ మలాకంద్ పేర్కొన్నారు..