అమరావతి: బిహార్లో ముగ్గురు ప్రభుత్వ అధికారుల ఇళ్లు,,ఆఫీసులపై విజిలెన్స్ అధికారులు జరిపిన దాడిలో రూ.4 కోట్లకుపైగా నగదు దొరికింది..కిషన్ గంజ్ డివిజన్కు చెందిన పబ్లిక్స్ వర్క్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిన సంజయ్ కుమార్ రాయ్ అక్రమాలకు పాల్పడ్డాడన్న పక్కా సమాచారంతో విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (వీఐబీ) అధికారులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. పాట్నా, కిషన్ గంజ్లోని ప్రాంతాల్లో ఒకేసారి ఈ దాడులు నిర్వహించారు.సంజయ్ కుమార్ లంచంగా వసూలు చేసిన డబ్బును,,అతడి కింది స్థాయి ఉద్యోగుల వద్ద కూడా దాచిపెట్టాడు. విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు,, అతడి వద్ద పనిచేసే జూనియర్ ఇంజినీర్, క్యాషియర్ ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. మొత్తం ముగ్గురి నివాసాల్లో ఒకేసారి సోదాలు చేయడంతదో,క్యాషియర్ ఇంట్లో రూ.3 కోట్ల నగదు,,సంజయ్ ఇంట్లో రూ.1కోటికిపైగా నగదు లభించింది.ఇంకా పలుచోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.ఇప్పటి వరకు దొరికిన నగదు లెక్కించేందుకు మెషీన్స్ ను రప్పించారు..
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.