నెల్లూరు: జిల్లాకు చెందిన 5 మంది డాక్టర్లు ఉత్తమ కుటుంబ డాక్టర్లుగా ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ ఫిజీషియన్(కుటుంబ వైద్యులు) గా ఉత్తమ సేవలందించిన వారిని జిల్లాల వారీగా ఎంపిక చేసింది. ఆ ప్రకారం జిల్లా నుంచి కలువాయి, చాకలి కొండ, జగదేవపేట, దగదర్తి, దుత్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు సురేంద్రబాబు, సృజన, సుచిత్ర, అఖిల, సయ్యద్ అయూబ్ లు ఉత్తమ డాక్టర్లుగా ఎంపికయ్యారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వారిని ఘనంగా సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ రోణంకి.కూర్మానాద్, డిఆర్ఓ శ్రీమతి వెంకటనారాయణమ్మ, డిఎంహెచ్వో డాక్టర్ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.