నెల్లూరు: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) ఆధ్వర్యంలో జిల్లా క్రీడాధికార సంస్థ ఈ నెల 4వ తేదిన ఏ.సి సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా స్థాయి శాప్ లీగ్ కబడ్డీ ఎంపికలు చేయడం జరుగుతుందని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ యతిరాజ్ తెలిపారు.ఈ పోటీలు సినియర్స్ మహిళలు(75 KG),,పురుషఉలు(85 KG)ల విభాగంలో జరుగుతాయన్నారు.పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తమ ఎంట్రీలు/రిజస్ట్రేన్ లను “SAAP Leagues”యాప్ ద్వారా మాత్రమే నమోదు చేసుకోవాలన్నారు.ఎంట్రీ ఫీజు రూ.100లు శాఫ్ లీగ్ యాప్ ద్వారా చెల్లించాలన కోరారు.జిల్లాలోని కబడ్డీ క్రీడాకారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని,ఇతర వివరాకు కబడ్డీ కోచ్ కోటయ్యను 9666163095లో సంప్రదించాలన్నారు.
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
This website uses cookies.