AMARAVATHI

హైదరాబాద్ లోఘోర అగ్నిప్రమాదం,9 మంది మృతి

హైదరాబద్: హైదరాబాద్ లోని నాంపల్లి, బజారఘాట్ ఏరియాలో సోమవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది..అపార్టుమెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఓ గ్యారేజీ ఉన్నదని,,ఆ గ్యారేజీలో కారు(CNG)ను రిపేర్ చేస్తుండగా మంటలు చెలరేగాయని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు..గ్యారేజీలోనే డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉండటంతో వాటికి మంటలు అంటుకుని అపార్టుమెంటు పైఅంతస్థులకు ఆ మంటలు చెలరేగడంతో 9 మంది దుర్మరణం పాలయ్యారు..ఇందులో కొందరు ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా,, మరికొందరు సజీవ దహనమయ్యారు..మృతుల్లో 4 మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు..ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 8 మందిని గాంధీ ఆస్పత్రికి తరలించారు..మంటల్లో మరికొంత మంది చిక్కుకుని ఉన్నారని,,దింతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం..
అపార్టుమెంటు ముందు పార్క్ చేసి ఉన్న కార్లు, ద్విచక్రవాహనాలు కూడా ఈ ప్రమాదంలో దగ్ధమయ్యాయి.. స్థానికులు ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు..ఫైర్ సిబ్బంది నాలుగు ఫైరింజన్ ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు..అపార్టుమెంటులో చిక్కుకుని వున్న 15 మందిని,, రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.. అపార్టుమెంటు మూడు, నాలుగో ఫ్లోర్ లలో కొన్ని కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయని పోలీసులు తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

2 mins ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

1 day ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

1 day ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

1 day ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

1 day ago

కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

అమరావతి: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…

1 day ago

This website uses cookies.