అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్,, తెలంగాణలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తుఫాను వచ్చే సమయాలతో పాటు పిడుగులు పడే సమయాలను కూడా వెల్లడిస్తూ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తోంది.ఏదైనా అత్యవసర పరిస్థితుల కోసం పోలీసు శాఖ 100కు డయాల్ చేయాలని సూచించింది.సిత్రాంగ్ తుఫాను ఒడిస్సా,వెస్ట్ బెంగాల్,బంగ్లాదేశ్ దిశగా కదిలే అవకాశం వున్నట్లు ఐ.ఎం.డి అధికారులు అంచనా వేస్తున్నారు.తీరప్రాంత ప్రజలు ముందస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.మత్స్యకారులు తుఫాన్ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.