DISTRICTS

శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నప్పుడే ప్రజలు సంతోషంతో వుండగలరు-మంత్రి కాకాణి

నెల్లూరు: సమాజంలో ప్రజలు సంతోషంతో జీవించాలంటే శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నప్పుడే అది సాధ్యమౌతుందని,  శాంతిభద్రతల పరిరక్షణలో అశువులు బాసిన అమరవీరులను స్మరించుకోవలసిన భాద్యత ప్రతి ఒక్కరిపై వుందని వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి,నాయకులు,అధికారులు పాల్గొని పోలీసు అమరవీరుల స్మారక స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులర్పించారు. జిల్లా S.P Ch విజయ రావు మాట్లాడుతూ, అంతర్గత  భద్రతల పరిరక్షణ నిర్వహణలో పోలీసు సిబ్బంది నిరంతరం విధులునిర్వర్తించడం జరుగుతుందన్నారు.విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసు సిబ్బంది ప్రాణత్యాగం చేసారని, వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన భాద్యత మనందరిపై ఉందన్నారు.ఈకార్యక్రమంలో  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, నగర మేయర్ స్రవంతి,  అడిషనల్ ఎస్.పి.లు శ్రీమతి చౌడేశ్వరి, శ్రీమతి హిమవతి, శ్రీమతి శ్రీలక్ష్మి, శ్రీనివాసరావు తదిరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోండి- దీపక్ మిశ్రా

నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…

17 mins ago

అవినితిలో ఫస్ట్-ఆర్ధిక నిర్వహణ లాస్ట్-ఎన్డీఏతోనే అభివృద్ది సాధ్యం-ప్రధాని మోదీ

అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ చేతులు…

23 hours ago

రాష్ట్ర కొత్త డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్‌ కుమార్ గుప్తా

అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీష్‌‌ కుమార్ గుప్తాను…

24 hours ago

జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఈడీ దాడుల్లో బయటపడిన రూ.25 కోట్ల నగదు

అమరావతి: జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…

1 day ago

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను సజావుగా ఉపయోగించుకుంటున్న ఉద్యోగులు-కలెక్టర్

అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…

1 day ago

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

2 days ago

This website uses cookies.