శ్రీకాళహస్తీ: శ్రీకాళహస్తీశ్వరుడి రథోత్సవం శంభో శంభో శంకర అంటూ భక్తుల నిరాంజనల మథ్య రథంపై అమ్మవారితో హరుడు శ్రీకాళహస్తీ పురవీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు..శ్రీకాళహస్తీశ్వర స్వామి వారు అమ్మవారి రథోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. స్థానికులతో పాటు దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. నాలుగు మాడవీధులు భక్త జనంతో నిండిపోయాయి. రధాన్ని అలంకరించి స్వామి అమ్మవార్లను రథంపై ప్రతిష్టించారు. శాస్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ముందుకు రథాలు కదిలాయి. వీధులు ఇసుక వేస్తే రాలనంతగా భక్తులతో కిటకిటలాయి.స్వామివారి రథాన్ని లాగడానికి భక్తులు పోటీపడ్డారు. వీధులలో కిక్కిరిసిన భక్తులు రధాలపై ఉప్పు మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు.
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.