అమరావతి: ఉత్తరాఖండ్లోని కొండ ప్రాంతలపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం వల్ల, గతంలో జీవనోపాధి కోసం నగరాలకు వలస వెళ్లాల్సిన రాష్ట్ర యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అన్నారు. “ఇది దేశ యువతకు అపూర్వమైన అవకాశాల అమృత్ కాల్.” ఇక్కడ అసిస్టెంట్ టీచర్లకు అపాయింట్మెంట్ లెటర్స్ పంపిణీ చేసేందుకు రోజ్గార్ మేళాలో వర్చువల్ విధానంలో ప్రసంగిస్తు, ప్రధాన మంత్రి పై విదంగా వ్యాఖ్యనించారు. నూతన విద్యా విధానంతో యువతను నూతన శతాబ్దంలొ ఎదురైయే సవాళ్ల్ను ఎదుర్కొంనేందుకు సిద్ధం చేయడంలో ఉపాధ్యాయులు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. ఉపాధ్యాయులు సమాజంలో ఒక పెద్ద మార్పుకు ఒక మీడియం వాంటి వారని ప్రధాని అభివర్ణించారు.ఉత్తరాఖండ్లో మౌలిక సదుపాయల కల్పనలో బాగంగా డిజిటల్ టెక్నాలాజీ,రోడ్ల సౌకర్యలు కల్పించడంతో,ఉపాధి అవకాశలు పెరిగాయన్నారు.
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
This website uses cookies.