అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ,మంగళవారం సాయంత్రానికి అదే ప్రాంతములో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలియచేశారు. క్రమంగా మరింత బలపడి డిసెంబర్ 7వ తేది సాయంత్రంకు నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి & ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ కు చేరుకుంటుందని తెలిపారు. డిసెంబర్ 8వ తేది ఉదయనికి తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు.తదుపరి 48 గంటల్లో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి & దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలువైపు కదులుతుందని వెల్లడించారు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- బుధ,,గురువారల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు,ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది.ఈదురు గాలులు (గంటకు 40 -50 కి మీ గరిష్టంగా 60 కి మీ వేగంతో)వీచే అవకాశం ఉంది.
రాయలసీమ:-బుధ,,గురువారల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు,ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
This website uses cookies.