అమరావతి: మహారాష్ట్రలో శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది..సాయిబాబా భక్తులతో షిర్డీ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు,,ట్రక్కు ఢీ కొనడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు..నాసిక్-షిర్డీ హైవేపై పాఠారేకు సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుందని పోలీసు అధికారులు తెలిపారు..ప్రమాదం ధాటికి బస్సు బోల్తా పడడంతో బస్సు ముందు భాగం, అద్దాల ధ్వంసమయ్యాయి..బస్సులో చిక్కుకుపోయిన పలువురిని స్థానికులు, పోలీసులు బయటకు తీశారు..మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు,మరో వ్యక్తి ఉన్నారు..మరో 17 మందికి పైగా ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి..ఈ ఘటనకు అతి వేగమే కారణమని తెలుస్తోంది..వారిని సిన్నార్ రూరల్ ఆసుపత్రి,,యశ్వంత్ ఆసుపత్రులకు తరలించిన చికిత్స అందిస్తున్నారు..ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే,,మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకంటించారు..గాయపడిన వారి చికిత్స అయ్యే ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.