అమరావతి: ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ ప్రాంతంకు సంబంధించి భారత అంతరిక్షణ పరిశోధన సంస్థ ‘ఇస్రో’ నమ్మలేని నిజాలను తెలిపే ఫోటోలను విడుదల చేసింది..జోషిమఠ్ ప్రాంతంలో భూమి కుంగుబాటు క్రమాన్ని వివరిస్తూ ఫోటోలు రిలీజ్ చేసింది..ఇస్రో విడుదల చేసిన ఫోటోలను విశ్లేషించిన జియాలజిస్టులు,,కేవలం 12 రోజుల వ్యవధిలోనే 5.4 సెంటీమీటిర్ల(c.m) మేర నేల కుంగిపోయినట్లు గుర్తించారు.. డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ మధ్య 5.4 సెంటిమీటర్లు కుంగిందని,, 2022 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో 9 సెంటిమీటర్ల మేర కుంగిపోయినట్లు గుర్తించారు..భవిష్యత్తో జోషిమఠ్ ప్రాంతంలోని భూమి పూర్తిగా కుంగిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు..ప్రమాదం పొంచి వుండడంతో, జోషిమఠ్లో పగుళ్లు వచ్చిన భవనాల కూల్చివేత ప్రారంభమయ్యింది..తొలుత రెండు హోటళ్లను కూల్చివేసిన తరువాత హోటల్ యాజమానితో పాటు స్థానికులకు నచ్చచెప్పి మిగిలిన భవనాలను కూల్చివేసే ప్రక్రియ ప్రారంభించారు..పగుళ్లు వచ్చిన భవనాలను కూల్చివేయడానికి కనీసం 15 రోజుల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.. భవనాలను కూల్చివేతలకు బుల్డోజర్లు,,జెసిబీలను ఉపయోగిస్తున్నారు.
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.