అమరావతి: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ విజయం సాధించింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలోని 250 వార్డుల్లో 134 స్థానాల్లో ఆప్ అభ్యర్ధులు మెజారిటీ సాధించారు. ఆప్కు గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ 104 స్థానాల్లో గెలుపొందింది. గత 15 ఏళ్లుగా MCDలో అధికారంలో ఉన్న బీజేపీకి ఆప్ గట్టి షాకిచ్చింది..9 చోట్ల కాంగ్రెస్ అభ్యర్ధులు గెలిచారు. మూడు స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధులు విజయం సాధించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తరువాత మున్సిపల్ ఎన్నికల్లో కూడా విజయం సాధించడంతో పార్టీ నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.250 వార్డుల్లో:- ఆప్–134…బీజేపీ–104…కాంగ్రెస్–9…ఇండిపెండెంట్ అభ్యర్థులు–3.
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.