తిరుపతి: సూళ్లూరుపేట మున్సిపల్ కార్యాలయంపై బుధవారం ఏసీబీ దాడులు నిర్వహించింది..కార్యాలయంలో 10 మంది ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించగా,,లెక్కల్లో చూపని రూ.1.93 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి..టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో ఫైళ్లు పరిశీలించారు..భవన నిర్మాణ అనుమతులపై టౌన్ ప్లానింగ్ పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపధ్యంలో ఈ దాడులు జరిగినట్లు సమాచారం..కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేసిన కొద్ది నిమిషాల్లోనే కమిషనర్ చాంబర్ సమీపంలోని కిటికీలోనుంచి నోట్ల కట్ల కిటికీల్లోంచి కమిషనర్ విసిరి పారేసినట్లు స్థానికులు తెలిపారు..డబ్బులు డబ్బులు కట్టను స్వాధీనం చేసుకున్న ఎసిబి అధికారులు,,కార్యాలయంలో నిలిపి వుంచిన కారులో తనిఖీలు చేయగా,,కమిషనర్ కారులో మరో రూ.50 వేలు నగదు లభ్యంమైనట్లు తెలుస్తుంది..
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
This website uses cookies.