శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో వైభవంగా ఆడికృతిక మహోత్సవం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధమై విజ్ఞానగిరిపై వెలసిన శ్రీవళ్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య్వేశ్వర స్వామి ఆడికృతిక మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీసారు. స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించారు. ఆలయానికి ఎదురుగా ఉన్న నారద పుష్కరిణిలో భక్తులు తలనీలాలు సమర్పించి కోనేటి నీటిలో పుణ్య స్నానమాచరించి మొక్కులు తీర్చుకున్నారు. ధర్మకర్తలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఈఓ సాగర్ బాబులు కొండపై ఏర్పాట్లను పరిశీలించారు.డీఏస్పీ విశ్వనాధ్ ఆధ్వర్యంలో అర్బన్ సిఐ అంజూయాదవ్,పోలీస్ సిబ్బంది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకున్నారు.
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
This website uses cookies.