అమరావతి: పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్యంలో దేవాలంయం లాంటిదని,,రాజకీయ పార్టీలు దేశ ప్రయోజనాల దృష్ట్యా పక్షపాత రాజకీయాలకు దూరంగా ఉండాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అక్షాంక్షించారు..శనివారం రాష్ట్రపతిగా అయన పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు..ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించి,, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే హక్కు ప్రతిపక్షనేతలకు ఉందని,,అయితే దాని కోసం అందరూ గాంధేయవాదా పద్దతి అనుసరించాలని సూచించారు..రాష్ట్రపతిగా దేశానికి సేవ చేసుకునే అవకాశం ఇచ్చిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు..పార్లమెంట్ సభ్యులతో కూడిన పెద్ద కుటుంబంలో తాను ఒక భాగమని,,కుటుంబంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా దేశ ప్రయోజనాల కోసం అందరు పనిచేయాలని సూచించారు..
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.