నెల్లూరు: జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 520 మంది విభిన్న ప్రతిభావంతులకు కృతిమ అవయవాలు అందించేయడం జరుగుతుందని కలెక్టర్ చక్రధర్ బాబు చెప్పారు..శనివారం నగరంలోని రెడ్ క్రాస్ భవన సముదాయంలో విభిన్న ప్రతిభావంతులకు కృతిమ అవయవాలు అందచేసేందుకు అవసరమైన అవయవాల కొలత కార్యక్రమం పరివేక్షించిన అనంతరం అయన మాట్లాడారు.ఈకార్యక్రమంలో రెడ్ క్రాస్ ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి,కమిటీ సభ్యులు పాల్గొన్నారు..
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.