శ్రీకాళహస్తీ: శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్ధానంకు అనుబంధమైన ద్రౌపదీ సమేత ధర్మరాజుస్వామి వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం అర్జున తపస్సు వైభవంగా జరిగింది..అర్జునుడు ఘోర తపస్సు చేసి, శివునితో యుద్ద చేస్తాడు,అనంతరం తప్పు తెలుసుకుని,ముక్కంటి నుంచి పాశుపతాస్ర్తాన్ని పొందడమనే ఘట్టం మహాభారతంలో ప్రాచుర్యం పొందింది.అర్జున వేషధారి ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన తపస్మాన్ ను మెట్టు మెట్టుకు పద్యాలు పాడుతూ అధిరోహించారు.అర్జునుడు మంత్రించి తపాస్మన్ నుంచి వెదజల్లే నిమ్మకాలక కోసం భక్తులు పోటీలు పడ్డారు.ఈ నిమ్మకాయలు తింటే సంతానం లేనివారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తుల్లో వుంది.తొలుత అర్జునుడి ఉత్వవమూర్తిని ఆలయం నుంచి విశేషఅలంకారంలో చప్పరంపై అధిరోహించి ఉరేగింపుగా తపస్మన్ వద్దకు తీసుకుని వచ్చి కొలువుదీర్చారు..ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.