అమరావతి: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధించింది..స్కూల్స్ కు విద్యార్థులు మొబైల్ ఫోన్లు తీసుకుని రావడంపై పూర్తి నిషేధం విధిస్తూ సోమవారం మెమో జారీ చేసింది..అలాగే టీచర్లు కూడా తరగతి గదుల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన విద్యాశాఖ ఆదేశాలను ఉల్లఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్ట చేసింది..ఉపాధ్యాయులు తమ ఫోన్లను పాఠశాల ప్రధానోపాధ్యాయునికి అప్పగించి క్లాస్ రూమ్ లకు వెళ్లాలని సూచనలు చేసింది..టీచింగ్ కు ఆటంకం రాకుండా ఉండేందుకు స్కూల్స్ లో సెల్ ఫోన్లను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు..యునెస్కో విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా పాఠశాల విద్యాశాఖ ఈ చర్యలు చేపట్టింది..నిబంధనలు ఉల్లంఘించిన ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది.. మధాహ్నం భోజన విరామ సమయంలో, ఇతర విరామ సమయాల్లో మొబైల్ వినియోగించవచ్చని విద్యాశాఖ తెలిపింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పై అధికారులు ఈ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాల్లో పేర్కొంది..
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
This website uses cookies.