అమరావతి: మధురై రైల్వే స్టేషన్ యార్డ్ లో అగివున్న రైలు బోగీల్లో శనివారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది..మదురై రైల్వే స్టేషన్ కు సమీపంలో ఆధ్యాత్మిక పర్యాటక రైలు బోగీల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 6 మంది మరణించారని ప్రథమిక సమాచారం..రైలు బోగీల్లో వంట చేస్తుండగా సిలిండర్ పేలినట్లు తెలుస్తొంది.. లక్నో నుంచి రామేశ్వరంకు 15 రోజుల పర్యటన కోసం లక్నో నుంచి బయలుదేరిన రైలు మధురై రైల్వే స్టేషన్ సమీపంలో నిలిచిపోయింది..రైలులో మంటలు చెలరేగి కాలిపోవడంతో 20 మందికి పైగా కాలిన గాయాలైనట్లు రైల్వే అధికారులు తెలిపారు..మృతులంతా ఉత్తరప్రదేశ్ వాసులుగా గుర్తించడం జరిగింది..ఉత్తరప్రదేశ్ కు చెందిన సప్తమన్ సింగ్ (64), మిథిలేశ్వరి (65) సహా ఆరుగురు వ్యక్తులు మరణించారని,,మిగిలిన వారి వివరాల కోసం దర్యప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు..గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిచేస్తున్నారు.
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
This website uses cookies.