నారీ శక్తి వందన్ అభియాన్..
అమరావతి: మూడ దశాబ్దాలుగా పెడింగ్ వున్న మహిళకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు ప్రధాని నరేంద్రమోదీ పట్టుదలతో ఎట్టకేలకు బుధవారం ఆమోద ముద్ర పడింది..నారీ శక్తి వందన్ అభియాన్ పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును మంగళవారం లోక సభలో ప్రవేశపెట్టింది..మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏడున్నర గంటలపాటు చర్చ కొనసాగింది..ఈ బిల్లుకు 454 ఓట్లు అనుకూలంగా రాగా, రెండు ఓట్లు వ్యతిరేకంగా వచ్చినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ మంగళవారమే ఆమోదం తెలిపింది..ఈ బిల్లుకు విపక్ష పార్టీల నుంచి కూడా మద్దతు దక్కగా,,ఎంఐఎం మాత్రమే మద్దతు తెలపలేదు..లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోద ముద్ర పడడంతో ఇది రాజ్యసభ అమోదం కోసం వెళ్లనుంది..కొత్త పార్లమెంటు భవనంలో ఆమోదం పొందిన తొలి బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లే..లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందడంతో పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు..లోకసభ,,రాజ్యసభలో ప్రస్తుతం దాదాపు 80 మంది మహిళలే వున్నారు..మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు అమోదం పొందడంతో,,ఈ సంఖ్య దాదాపు 180కి చేరానున్నది..
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.