అమరావతి: విశాఖ నుంచి పరిపాలన ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే చెబుతారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు..బుధవారం కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వేణుగోపాలకృష్ణ అన్నారు..దసరా నుంచి విశాఖలో పాలన అని కేబినెట్ సమావేశంలో సీ.ఎం జగన్ అనలేదని తెలిపారు..విద్యారంగంలో జగన్ పెను మార్పులు తీసుకొస్తున్నారని చెప్పారు..చంద్రబాబు అరెస్టుపై ప్రజలకు వాస్తవాలు తెలుసని,,అందుకే చంద్రబాబు అరెస్టుపై ప్రజల నుంచి స్పందన లేదన్నారు..ఓ సినీనటుడు వచ్చి చంద్రబాబుతో ములాఖత్ అంటూ మిలాఖత్ అయిపోయారని ఎద్దేవా చేశారు.. టీడీపీ అధినేత చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్టు చేశారని,,అయన, మొత్తం తొమ్మిది కేసులపై స్టే తెచ్చుకున్నారని చెప్పారు..జమిలి ఎన్నికలపై కేంద్రం నిర్ణయమే ఫైనల్ అని,,ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని సీ.ఎం సూచించారని వెల్లడించారు.
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
This website uses cookies.