హైదరాబాద్: హైదరాబాద్ లో వివాహేతర సంబంధం కారణంగా కాల్పుల ఘటన చోటు చేసుకుంది..మేడ్చల్ జిల్లా డిసీపీ సందీప్ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి..విశాఖపట్నానికి చెందిన సిద్ధార్థ్ దాస్,, స్మితా దంపతులకు ఒక బాబు,,పాప ఉన్నారు..వీరి మద్య మనస్పర్ధలు రావడంతో 2009 నుంచి ఇద్దరు వేర్వేరుగా నివసిస్తున్నారు..3 సంవత్సర క్రిందట సాప్ట్ వేర్ ఇంజనీర్ మనోజ్ పరిచయం కావడంతో, స్మిత ఇతనితో కలసి మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ లో ఉన్న సెలబ్రిటీ క్లబ్ లోని ఒక విల్లాలో నివాసముంటున్నారు..గత కొద్ది రోజులుగా పిల్లల్ని తన భార్య,ఆమె ప్రియుడు మనోజ్ పట్టించుకోవడం లేదని తెలుసుకున్న సిద్ధార్థ్ శనివారం నేరుగా సెలబ్రిటీ క్లబ్ కు చేరుకున్నాడు..ఈ క్రమంలో మనోజ్ ను భయపెట్టేందుకు సిదార్ద్ అతని వద్ద వున్న ఏయిర్ గన్ తో కాల్పులు జరిపాడు..వెంటనే సిద్ధార్థ్ డయిల్ 100కు ఫోన్ చేశాడు..ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని,,మనోజ్ తన అదుపులోకి తీసుకొని ఎయిర్ గన్ ను స్వాధీనం చేసుకున్నారు..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
This website uses cookies.