నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో 2023 జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాటికి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశించారు.మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జల జీవన్ మిషన్, మనబడి నాడు-నేడు, జగనన్న ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు త్వరగా ఇవ్వాలన్నారు. సెప్టెంబర్ 20 లోపు రూ.5 లక్షల విలువు చేసే వర్స్ అన్నింటికీ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, సెప్టెంబరు 30లోగా పూర్తి చేయాలన్నారు. జనవరి 26 లోగా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి అన్ని గ్రామాల్లో నూరుశాతం లక్ష్యం సాధించాలని సూచించారు. అలాగే మనబడి నాడు నేడు పనులను త్వరగా మొదలు పెట్టి బిల్లులు అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సమగ్ర శిక్ష APC శ్రీమతి ఉషారాణి, RWS S.E రంగ వరప్రసాద్,E.E మేడా శ్రీనివాస్ కుమార్, హౌసింగ్ P.D, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
This website uses cookies.