తిరుపతి: రాష్ట్ర స్థాయి క్రీడలు తిరుపతిలో జరగడం సంతోషమని, రాష్ట్రంలోని క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనడానికి తమవంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి కోరారు..శుక్రవారం సి.ఎం కప్ ముగింపు కార్యక్రమం స్థానిక పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆడిటోరియంలో సీఎం ట్రోఫీ బహుమతులను విజేతలకు అందించే కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్బంలో కలెక్టర్ మాట్లాడుతూ ఓవరాల్ ఛాంపియన్షిప్ అందుకున్న విశాఖపట్నం క్రీడాకారులను, అధికారులను అభినందించారు…అలాగే రెండవ బహుమతి పశ్చిమ గోదావరి మూడవ బహుమతి ప్రకాశం జిల్లాకు రావడం జరిగిందన్నారు.. ఓడిన వారు బాధపడాల్సిన పనిలేదు మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచి ఇక్కడ ఫైనల్ కు వచ్చారన్నారు..14 క్రీడలకు, ఓవరాల్ ఛాంపియన్ షిప్ 3 జిల్లాలకు సి.ఎం కప్ లను అందించారు.
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
This website uses cookies.