నెల్లూరు: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిన కారణంగా రాగల మూడు రోజులు 6, 7, 8 తేదీలలో ఉరుములతో కూడిన వర్షాలు రాష్ట్రమంతా ఉండవచ్చని వ్యవసాయశాఖ తెలియజేసిందని ఇన్చార్జి కలెక్టర్ రోణంకి కూర్మానాద్ శుక్రవారం తెలిపారు. అకాల వర్షాలకు వ్యవసాయ పంటలు ,ఉద్యాన పంటలకు నష్టం కలిగినట్లయితే ప్రభుత్వం ఏర్పాటుచేసిన కాల్ సెంటర్లలో తెలియజేయవలసిందిగా ఆయన కోరారు..వ్యవసాయ పంటలకు నష్టం జరిగితే 9491000129 కు, ఉధ్యాన పంటలకు నష్టం జరిగితే 8686434649 నంబర్లకు,జిల్లా కేంద్రంలోని1077 కాల్ సెంటర్ కు తెలియజేయవచ్చని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.