హైదరాబాద్: 5G పేరుతో లింక్లు పంపుతున్న సైబర్ మోసగాళ్లు,లింక్ ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం వుందని,ప్రజలు ఆపమత్తంగా వుండాలంటూ తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఏ మాత్రం…
ఢిల్లీ, పంజాబ్,హైదరాబాద్.... హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, పంజాబ్లోని 35 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. సదరు రాష్ట్రాల్లోని…
అమరావతి: థాయ్లాండ్లో గురువారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. నార్త్ఈస్ట్రన్ నోంగ్ బువా లమ్ ప్రావిన్సులోని ప్రీ స్కూల్ చైల్డ్ డే కేర్ సెంటర్ వద్ద దుండగుడు…
అమరావతి: కేరళలో బుధవారం ఆర్దరాత్రి సమయంలో పాలపక్కడ్ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. తమిళనాడులోని ఊటీ వైపు విహారయాత్రకు వెళ్లుతున్న…
అమరావతి: జమ్మూకశ్మీర్కు చెందిన జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రీజెన్స్ హేమంత్ కుమార్ లోహియా(57) సోమవారం రాత్రి తాత్కలికంగా నివాసం వుంటున్న అయన స్నేహితుడి ఇంట్లోనే గొంతు…
హైదరాబాద్: హైదరాబాద్లో భారీ పేలుళ్ల రచించిన కుట్రను స్పెషల్ పార్టీ పోలీసులు భగ్నం చేశారు. ఈ కుట్రకు సూత్రధారీ అయిన మహమ్మద్ జాహిద్(39) అనే వ్యక్తిని హైదరాబాద్,…
నెల్లూరు: నెల్లూరుజిల్లా సీతారామపురం మండలంలో విధులు నిర్వహిస్తున్నMRO కాయల.సతీష్,,అయ్యావారి పల్లికి చెందిన రైతు రత్నం పొలంకు సంబంధించి డిజిటల్ సంతకం కోసం 15 వేలు లంచం డిమాండ్…
అమరావతి: దేశంలో ఉగ్రవాద చర్యలను ప్రొత్సహిస్తున్న పీఎఫ్ఐ దాని అనుబంధ సంస్థలపై 5 సంవత్సరాల పాటు నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది.(…
అమరావతి: దసరా ఉత్సవాల్లో భారీ హింసకు PFI కుట్ర పన్నినట్టు నిఘా వర్గాల దర్యాప్తులో బయటపడింది. ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నిన విషయం వెలుగులోకి వచ్చిన…
నెల్లూరు: నగరంలోని వివిధ ప్రాంతాల్లో సెబ్ అధికారులు దాడులు నిర్వహించి గంజాయిని అమ్ముతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి,62 కేజిల గంజాయి స్వాధీనం చేసుకొవడం జరిగిందని సెబ్…
This website uses cookies.