CRIME

సాప్ట్ వేర్ కంపెనీ డాన్యోన్ బోర్డు తిప్పేసింది-రోడ్డు ఎక్కిన 200 మంది నిరుద్యోగులు

హైదరాబాద్: మళ్లీ బ్యాక్ డోర్ ద్వారా సాప్ట్ వేర్ కంపెనీలో చేరాలి అనుకునే,యువతి,యువకులు మోసపోయారు.హైటెక్ సీటీ ప్రాంతంలోని మాదాపూర్ లో డాన్యోన్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ…

2 years ago

సీఎం ఆదేశాలతో బుల్డోజర్లతో వనతార రిసార్టును కూల్చేసిన అధికారులు

అమరావతి: అంకితా భండారి (19) హత్య కేసు విషయంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్రంగా స్పందించారు. వనతార రిసార్ట్‌ ను కూల్చేయాలని సీఎం ఆదేశించడంతో,అధికారులు…

2 years ago

గోవా డ్రగ్స్ కింగ్ పిన్ జాన్ స్టీఫెన్ డిసౌజా అరెస్ట్-కమీషనర్ చక్రవర్తి

హైదరాబాద్: దేశంలోని ప్రధాన నగరాలకు, గోవా కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ ను రవాణా చేస్తున్న డ్రగ్స్ మాఫీయా డాన్,జాన్ స్టీఫెన్ డిసౌజా అలియాస్ స్టీవ్ ను హైదరాబాద్…

2 years ago

ఇది ఎక్కడి న్యాయం,పొలం అమ్మకుంటే ?బాధితుడు

నెల్లూరు: వారసత్వంగా వస్తున్న పొలంపై ఆధాపడి జీవిస్తున్న తమను,పొలం అమ్మలంటూ కొంతమంది వ్యక్తులు భౌతిక దాడులకు దిగడంతో పాటు మమ్మల్ని చంపేస్తామంటు బెదిరిస్తున్నరని,నాయకులు,అధికారులు జోక్యం చేసుకుని రక్షణ…

2 years ago

రూ.1,725 ​​కోట్ల విలువైన హెరాయిన్‌ సీజ్

అమరావతి: ముంబైలోని నవసేవా పోర్ట్‌ లో (ఒక తియ్యని వేర్లు గల మొక్క.ఈ వేర్లు చాలా తియ్యగా ఉంటాయి) లైకోరైస్‌ కు హెరాయిన్ కోటింగ్ వున్న సుమారు…

2 years ago

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ లోని 24 ప్రాంతాల్లో NIA సోదాలు

అమరావతి: తెలంగాణ,,ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం వేకువజామునుంచే పలు 24 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించడం జరిగిందని NIA అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.. నిజామాబాద్ లో,, హైదరాబాద్,,జగిత్యా,,నిర్మల్…

2 years ago

బ్యాంకును మోసం చేసిన కేసులో ఎం.పీ కొత్తపల్లి గీత దంపతులకు 5 సంవత్సరాల జైలు శిక్ష

హైదరాబాద్: అరకు మాజీ పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత దంపతులను CBI అధికారులు బుధవారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్నారు..పంజాబ్ నేషల్ బ్యాంక్ నుంచి విశ్వేశ్వర…

2 years ago

జమ్మూ కాశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం-11 మంది మృతి

అమరావతి: జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని బరేరి నల్లా సమీపంలో మినీ బస్సు లోయలో పడిపోయింది..ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణిస్తుండగా, వారిలో 11 మంది…

2 years ago

పాకిస్థాన్‌ నుంచి భారత్​లోకి తరలిస్తున్న రూ.200 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం

మిడ్-సీ ఆపరేషన్‌.. అమరావతి: పాకిస్థాన్‌ నుంచి భారత్​లోకి తరలిస్తున్న రూ.200 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG)…

2 years ago

మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన గొడవ కేసులో ముద్దాయి రఫీ అరెస్ట్-ఎఎస్పీ

నెల్లూరు: నెల్లూరు రూరల్ పరిధిలో అదివారం మధ్యహ్నం తెలుగు గంగ ఆఫీసర్స్ కాలనీ ప్రాంతంలో మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగి గొడవ కేసులో ముద్దాయి SK.రఫీ(36)…

2 years ago

This website uses cookies.