DEVOTIONAL

టీటీడీ చైర్మన్‌గా  తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు..ఈ మేరకుఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం..2006-2008 మధ్య టీటీడీ…

9 months ago

ఈ సంవత్సరం రెండుసార్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలు-ఈవో ధర్మారెడ్డి

తిరుమల: ఈ సంవత్సరం ఏడుకొండలవాడి బ్రహ్మోత్సవాలు రెండుసార్లు నిర్వహించేలా టీటీడీ అధికార యంత్రాగం కీలక నిర్ణయం తీసుకుంది..సోమవారం ఈ మేరకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుమల అన్నమయ్య…

9 months ago

తిరుమలలో మొబైల్ కంటైనర్లను ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువ అయినప్పుడు తాత్కాలికంగా బస చేసేందుకు వీలుగా విశాఖకు చెందిన దాత మూర్తి విరాళంగా అందజేసిన రెండు మొబైల్ కంటైనర్లను గురువారం…

9 months ago

ప్రారంభంమైన అమరనాథ్ యాత్ర,అగష్టు 31 వరకు కొనసాగింపు

అమరావతి: మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లో సాగే అమరనాథ్ యాత్ర నేడు (జూలై 1వ తేదిన) లాంఛనంగా ప్రారంభమైంది..జమ్మూలోని భాగవతి నగర్ క్యాంపు నుంచి…

10 months ago

ప్రధాని మోదీ సారధ్యంలో భారత్ వేగంగా అభివృద్ది వైపు పరుగులు తీస్తొంది-పీయుష్ గోయల్

తిరుమల: మంగళవారం ఉదయం ప్రాతఃకాల సమయంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తిరుమల శ్రీవారిని కుటుంబ…

11 months ago

వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం

స్వర్ణ కవచంలో మెరిసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు.. తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం ఆదివారం ఘనంగా ముగిసింది.…

11 months ago

సామాన్యభక్తుల సౌలభ్యం కోసం ఆర్జితసేవలు, విఐపి దర్శనాల్లో స్వల్ప మార్పులు – టీటీడీ ఛైర్మన్

తిరుమ‌ల‌: కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోవడం, వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. సర్వదర్శనం భక్తులకు దాదాపు 30 నుంచి 40…

12 months ago

హిందువుల విశ్వాసానికి కేంద్రమైన శ్రీనాథ్‌జీ ఆలయంను దర్శించుకున్న ప్రధానిమోదీ

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మంత్రి ఒకరోజు రాజస్థాన్ పర్యటనలో బాగంగా రాజ్‌సమంద్ జిల్లాలోని నాథ్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..శ్రీనాథ్‌జీ ఆలయం హిందువుల విశ్వాసానికి కేంద్రం..మొఘల్…

12 months ago

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై

తిరుపతి: తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై బుధవారం ఉదయం స్వామి వారి వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు..ముందుగా ఆలయ…

12 months ago

శుభలేఖ సుధాకర్,నెల్లూరుతో నా అనుభంధం

నెల్లూరు: మీ అందరికి తెలిసిందే,నెల్లూరుతో నా అనుభంధం.ఎస్పీ శైలజాను వివాహాం చేసుకున్న తరువత,నెల్లూరు నా సొంతం నగరం అయిందని సినీ నటుడు శుభలేఖ సుధాకర్ అన్నారు.అదివారం కళాంజలి…

1 year ago

This website uses cookies.