EDUCATION JOBS

సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల

అమరావతి: సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎడ్యూకేషన్ (CBSE) 10, 12 తరగతుల పరీక్షల  షెడ్యూల్ ను సెంట్రల్ బోర్డు విడుదల చేసింది..పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15…

1 year ago

మార్చి 15వ తేది నుంచి ఇంటర్ పరీక్షలు

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. 2023 మార్చి 15వ తేది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు…

1 year ago

ప్రైవేట్ పాఠశాలల్లో కమిటీలో 80% తల్లిదండ్రులకు అవకాశం ఇవ్వాలి-రమేష్ పట్నాయక్

నెల్లూరు: ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఏ ప్రవేట్ పాఠశాల నడుచుకోకపోవడం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ డి. రమేష్…

1 year ago

ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యావిధానంలో సంస్కరణల్లో బాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది.ఈ మేరకు శనివారం కీలక ఉత్తర్వులను జారీ చేసింది.2023-24 విద్యా…

1 year ago

నేడు డిగ్రీలు పొందిన విద్యార్థులు దేశ సేవలో బాగస్వాములు కావాలి- రాష్ట్ర గవర్నర్

తిరుపతి: భారతదేశ ఉన్నత విద్యా వ్యవస్థ ప్రపంచంలో రెండవ అతి పెద్దదిగా ఉందని, అత్యాధునిక పరిజ్ఞానం, అత్యంత నైపుణ్యం కలిగిన మానవ శక్తిని అందించడం మన లక్ష్యం…

1 year ago

డీమ్డ్ యూనివర్సిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుకు యూజీసీ నిర్ణయం-డా.కె.లక్ష్మణ్

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీమ్డ్ యూనివర్సిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలన్న యూజీసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ…

1 year ago

3 వేల మంది జమ్ము కశ్మీర్ యువకులకు అపాయింట్-ప్రధాని మోదీ

అమరావతి: జమ్ము కశ్మీర్ లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేయడానికి 3 వేల మంది యువకులకు అపాయింట్ మెంట్ లెటర్స్ అందచేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర…

2 years ago

దీపావళికి 75వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందచేయనున్న ప్రధాని మోదీ

దీపావళి బహుమతి.. అమరావతి: దీపావళికి దేశవ్యాప్తంగా 75వేల మంది యువతకు వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇవ్వనున్నారు. దివాళీకి రెండు రోజుల ముందు…

2 years ago

జి.బాలకృష్ణ ప్రియకు డాక్టరేట్ ప్రదానం

తిరుపతి: ​శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయములోని కంప్యూటర్ సైన్సు విభాగమునకు చెందిన పరిశోధక విద్యార్థిని జి.బాల కృష్ణ ప్రియకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు పరీక్షల నియంత్రణ…

2 years ago

ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా-ప్రధాని మోదీ

అమరావతి: ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను అభివృద్ధి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.సోమవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా…

2 years ago

This website uses cookies.