EDUCATION JOBS

జాతీయ సంస్కృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి

తిరుపతి: సంస్కృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు శుక్రవారం సతీ సమేతంగా తిరుపతికి చేరుకున్న ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ ఖడ్ కు రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్…

2 weeks ago

గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు

అమరావతి: 2018లో నిర్వ‌హించిన ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1(APPSC) మెయిన్స్‌ పరీక్షను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది.. కరోనా వైరస్ సమయంలో గ్రూప్-1 ప్రశ్నపత్రాలను APPSC డిజిటల్ గా మూల్యాంకనం…

2 months ago

IIT గ్రాడ్యుయేట్లు మన దేశంతో పాటు విదేశాలలో స్టార్టప్‌లకు నాంది పలుకుతున్నారు-కేంద్ర మంత్రి

తిరుపతి తన 4వ,5వ ఉమ్మడి కాన్వొకేషన్.. తిరుపతి: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి తన 4వ మరియు 5వ ఉమ్మడి స్నాతకోత్సవ వేడుకలను 22 ఫిబ్రవరి…

3 months ago

మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్, మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులందరూ సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అధికారులను ఆదేశించారు.…

3 months ago

పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పపడితే జైలు శిక్షతో పాటు రూ.1 కోటి జరిమానా

అమరావతి: పోటీ పరీక్షల్లో చోటు చేసుకుంటున్న అక్రమాల పట్ల కఠినంగా వ్యవహారించేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఒక కొత్త బిల్లును తీసుకుని వచ్చింది..మాల్ ప్రాక్టీస్ కి పాల్పడే…

3 months ago

యూనివర్సిటీలు అందించే MPhil ప్రోగ్రామ్ లకు ఎలాంటి గుర్తింపు లేదు-యూజీసీ సెక్రటరీ మనీష్ జోషి

అమరావతి: దేశంలోని యూనివర్సిటీలు అందించే MPhil ప్రోగ్రామ్ లకు ఎలాంటి గుర్తింపు లేదని UGC కార్యదర్శి మనీష్ జోషి తెలిపారు.."UGC యొక్క రెగ్యులేషన్ నంబర్. 14 (కనీస…

4 months ago

నూతన విద్యా విధానంతో అభివృద్ధి చెందిన భారతదేశంగా మారుతుంది-సంజయ్ కుమార్

నెల్లూరు: జాతీయ విద్యా విధానం-2020 భారతీయ సమాజానికి డీఎన్ఏ లాంటిదని భారత ప్రభుత్వ పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ అన్నారు..ఆదివారం నగరంలోని కస్తూర్భ కళాక్షేత్రంలో…

5 months ago

మార్చిలో టెన్త్, ఇంటర్ పరీక్షలు-షెడ్యూల్ విడుదల చేసిన-మంత్రి బొత్స

అమరావతి: టెన్త్, ఇంటర్ పరీక్షలు మార్చిలోనే నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు..మార్చి 18 నుంచి మార్చి 30 వరకు 12 రోజుల పాటు…

5 months ago

స్కూల్స్ ల్లో మొబైల్స్ వాడకంపై నిషేధం-విద్యాశాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధించింది..స్కూల్స్ కు విద్యార్థులు మొబైల్ ఫోన్లు తీసుకుని రావడంపై పూర్తి నిషేధం విధిస్తూ సోమవారం…

8 months ago

దేశంలోని 20 విశ్వవిద్యాలయాలను నకిలీవిగా ప్రకటించిన యు.జీ.సి

అమరావతి: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) దేశంలోని 20 విశ్వవిద్యాలయాలను నకిలీవిగా ప్రకటిస్తూ,,ఈ విశ్వవిద్యాలయాలకు డిగ్రీని ఇవ్వడానికైనా ఎటువంటి అధికారమూ లేదని స్పష్టం చేసింది..యూజీసీ చట్టానికి విరుద్ధంగా…

9 months ago

This website uses cookies.