EDUCATION JOBS

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ,1st ఇయర్‌, 2nd ఇయర్‌ ఇంటర్మీడియట్‌ ఫలితాలను అధికారులు మంగళవారం విడుదల చేశారు.ఆగస్టు 3వ తేది నుంచి 12వ తేది వరకు నిర్వహించారు.1st…

2 years ago

దేశ వ్యాప్తంగా 21 నకిలీ యూనివర్సిటీలు

ఆంధ్రప్రదేశ్‌లో 1.. అమరావతి: దేశ వ్యాప్తంగా 21 నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ పేర్కొంది. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ చట్టం-1956కు వ్యతిరేకంగా దేశంలో 21…

2 years ago

10వ తరగతి పరీక్షల్లో ఇక నుంచి 6 పేపర్లే

అమరావతి: రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా విధానంలో ప్రభుత్వం కీల‌క మార్పులు చేసింది. టెన్త్ క్లాసుకు సంబంధించి ఇకపై 6 పరీక్షలే నిర్వహించాలని నిర్ణయించింది..2022-23 అకడమిక్ ఇయర్…

2 years ago

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్‌, ఈసెట్ ఫలితాలు శుక్రవారం ఉదయం తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌లో ఫలితాలు విడుదల చేశారు..ఇంజినీరింగ్‌లో 80.41 శాతం మంది…

2 years ago

రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ ఎంసెట్‌ ఫలి‌తాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌ ఫలి‌తాలు శుక్ర‌వారం(12వ తేది) విడు‌ద‌ల కా‌ను‌న్నాయి.. ఇంజి‌నీ‌రింగ్‌, అగ్రి‌క‌ల్చర్‌, మెడి‌కల్‌ ఫలి‌తా‌లను విద్యా‌శాఖ మంత్రి సబి‌తా‌ఇం‌ద్రా‌రెడ్డి ఉద‌యం 11 గంట‌ల‌కు జేఎన్టీయూలో విడు‌దల…

2 years ago

బాసర ట్రిపుల్ ఐటీలో పర్యటించిన గవర్నర్ తమిళసై

హైదరాబాద్: ట్రిపుల్ ఐటీలో పరిస్థితులు అందరికీ తెలిసినవేనని,, సానుకూల దృక్పథంతో సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించానని గవర్నర్ తమిళి చెప్పారు..గవర్నర్ ఆదివారం ఉదయం బాసర ట్రిపుల్ ఐటీకి…

2 years ago

పదోతరగతి అడ్వాన్స్‌ డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల

అమరావతి: పదోతరగతి అడ్వాన్స్‌ డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం విడుదల చేశారు..అడ్వాన్స్‌ డ్ సప్లిమెంటరీ పరీక్షలో విద్యార్దులు 64.23 శాతం…

2 years ago

రాష్ట్రం వ్యాప్తంగా పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలి-ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజశేఖర్

నెల్లూరు: రాష్ట్రంలో జులై 5వ తేదీ పాఠశాలలు ప్రారంభించి 10 రోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు పాఠ్యపుస్తకాలు పాఠశాలకు అందించకపోవడాన్ని ప్రభుత్వం వైఫల్యంగా ఏబీవీపీ భావిస్తుందని రాష్ట్ర సంయుక్త…

2 years ago

జిల్లా నుంచి 82 మంది అమర్ నాథ్ యాత్రకు వెళ్లారు-కలెక్టర్

నెల్లూరు: జిల్లా నుంచి 82 మంది అమర్ నాథ్ యాత్రకు వెళ్లారని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు.సోమవారం అయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికి దాదాపు 57…

2 years ago

భారీ వర్షంలో రోడ్లకు మరమ్మత్తులు-నాలుగురు అధికారులు సస్పెండ్

అమరావతి: రాష్ట్రంలో గుంటలు పడిన రోడ్లపై ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్న సమయంలో,, పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో గుంటలు పడిన రోడ్లను పూడుస్తున్న నాలుగురు అధికారులు సస్పెండ్ అయ్యారు..ఆసలు విషయంలోకి…

2 years ago

This website uses cookies.