హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్,, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకొనున్న సినిమా టైటిల్ ఖరారైంది..ఇంతకు మునుపు ‘భవదీయుడు భగత్సింగ్’ అనే టైటిల్ ని అనౌన్స్…
మెట్రో రెండోదశ నిర్మాణం.. హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రెండోదశ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శుక్రవారం శకుస్థాపన చేశారు. నాగోల్-రాయదుర్గం కారిడార్-3కు కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం…
అమరావతి: రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలో చేపట్టనున్న ప్రజాయాత్రకు, అన్ని హంగులకు కూడిన వాహనం తయారు అయ్యింది. ఈ వాహనంకు సంబంధించిన వీడియోను పవన్…
హైదరాబాద్: తెలంగాణలో YSRTP స్థాపించి,పాదయాత్రలు చేస్తున్న అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్ చేసి పరామర్శించారు.తెలంగాణలో ఇటీవల జరిగిన ఘటనలకు ఆయన సానుభూతి తెలిపారు. ఢిల్లీకి…
హైదరాబాద్: తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ లోని పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల ఇళ్లల్లో మంగళవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడల్లో వేర్వేరు ఐటీ బృందాలు…
హైదరాబాద్: రాజకీయ జీవితంలో ఓడిపోయానని,అయితే ఓటమి నేర్పించిన పాఠాలు భవిష్యత్తులో విజయానికి పునాదులు వేస్తాయని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్ లో సీఏ విద్యార్థులకు సంబంధించిన…
హైదరాబాద్: లైగర్ సినిమాకు సంబంధించి ఆర్థిక వ్యవహారాలపై ఈడీ అధికారులు హీరో విజయ్ దేవరకొండను బుధవారం ప్రశ్నించారు. లైగర్ సినిమాకు కొందరు రాజకీయ నాయకులు పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అనుమానిస్తోంది.…
హైదరాబాద్: అన్నమయ్య డ్యామ్ నిర్వాసితులు జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ను కలిశారు.గత సంవత్సరం వరదల వల్ల డ్యామ్ కొట్టుకుపోవడంతో బాధితులు సర్వం కోల్పోయారు. డ్యాం కొట్టుకుపోయినప్పుడు లస్కర్…
హైదరాబాద్: ప్రభుత్వం పేదలకు కేటాయించి,స్థలాల పట్టాలు పంపిణీ చేయగా,సదరు భూమిని రామోజీరావు కబ్జా చేశారని సీపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాన్ వెస్లీ ఆరోపించారు.బుధవారం సంబంధిత సర్వేనెంబరులో…
హైదరాబాద్: కాంగ్రెస్ సినీయర్ నాయకుడు మర్రి.శశిధర్ రెడ్డిని, పీసీసీ క్రమశిక్షణ సంఘం,పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించినట్లు తెలిపింది. రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి మర్రి శశిధర్…
This website uses cookies.