హైదరాబాద్: అన్నమయ్య డ్యామ్ నిర్వాసితులు జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ను కలిశారు.గత సంవత్సరం వరదల వల్ల డ్యామ్ కొట్టుకుపోవడంతో బాధితులు సర్వం కోల్పోయారు. డ్యాం కొట్టుకుపోయినప్పుడు లస్కర్ రామయ్య ప్రజలను కాపాడాడు. జనసేన తరఫున రామయ్యకు రూ.21 లక్షలు ఆర్థిక సాయం అందచేశారు.ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన బాక్సర్ వంశీకృష్ణకు రూ.50 అందచేశారు.జాతీయస్థాయిలో క్రీడాకారులు నష్టపోతుంటే ప్రభుత్వం శ్రద్ద తీసుకోవడంలేదని మండిపడ్డారు. సజ్జల.రామకృష్ణారెడ్డి ఉగ్రవాద పార్టీకి సలహాదారుగా వున్నరని, ప్రత్యర్థి పార్టీల నేతలను చంపేస్తామంటే ఖండించాలని సూచించారు.అలా ఖండించకుంటే వైసీపీని ఉగ్రవాద పార్టీగా భావించాల్సి ఉంటుందన్నారు. ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసం చేసే పద్దతి మాఫీయా ముఠా సంస్కృతిదని,,ఈలాంటి సంస్కృతి రాయలసీమ కాదన్నారు.
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
This website uses cookies.