హైదరాబాద్: తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ లోని పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల ఇళ్లల్లో మంగళవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడల్లో వేర్వేరు ఐటీ బృందాలు సోదాలు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.జూబ్లీహిల్స్, నందగిరి హిల్స్ పరిధిలో ఉన్న వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డి నివాసంతోపాటు, అతడి కార్యాలయం, బంధువుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.సుబ్బారెడ్డి బావ మరిది జనార్ధన్ రెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.రెండు రాష్ట్రాల్లో కలిపి 36 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్:- గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.వంశీకి సంబంధించి మూడు వేరు వేరు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.అలాగే విజయవాడ పరిధిలోని వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అవినాష్ బంజారాహిల్స్ లోని తన భూమిని డెవలప్మెంట్ కోసం వంశీరాం బిల్డర్స్కు ఇచ్చాడు.
అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…
అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత…
నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
This website uses cookies.